ఇవాంకాకు మోడీ విందు ఇచ్చినవేళ: ఫలక్నుమా ప్యాలెస్కు బాంబు బెదిరింపు..
హైదరాబాద్: ఫలక్నుమా ప్యాలెస్కు బాంబు బెదిరింపు వచ్చినట్లు బుధవారం పోలీసులు మీడియాకు వెల్లడించారు. మంగళవారం రాత్రి ఫలక్నుమా ప్యాలెస్లో ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన విందు సందర్భంగా ఈ బాంబు బెదిరింపు వచ్చినట్లు పోలీసులు తెలిపారు.
అమెరికా అధ్యక్షుడి సలహాదారు ఇవాంకా ట్రంప్ కోసం ఏర్పాటు చేసిన ఈ విందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహా పలువురు వీవీఐపీలకు ఆతిథ్యం ఇచ్చిన సంగతి తెలిసిందే. విందు జరుగుతున్న సమయంలో బాంబు బెదిరింపుకు సంబంధించి పోలీసులకు ఫోన్ కాల్ వచ్చినట్లు పేర్కొన్నారు.

గుర్తు తెలియని వ్యక్తి నుంచి బాంబు దాడి సమాచారం రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్యాలెస్ మొత్తాన్ని తనిఖీ చేసిన తర్వాత అలాంటిదేమి లేదని నిర్దారించారు. అగంతకుడి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.
More From
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications