దూసుకొచ్చిన ఎద్దు: తప్పించుకోబోయి గాయపడ్డ ఉత్తమ్..
శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా చింతలపాలెంలో నిర్వహించిన ఎడ్ల పందేల్లో ఉత్తమ్ కుమార్ పాల్గొన్నారు.
నల్గొండ: సందడి చేద్దామని ఎడ్ల పందేలకు వెళ్తే వ్యవహారం బెడిసికొట్టి తృటిలో ప్రమాదం తప్పింది. అనుకోని ఘటనతో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ హతాశయులయ్యారు. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం నక్కగూడెంలో నిర్వహించిన ఎడ్ల పందేల్లో ఈ ఘటన చోటు చేసుకుంది.
శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా చింతలపాలెంలో నిర్వహించిన ఎడ్ల పందేల్లో ఉత్తమ్ కుమార్ పాల్గొన్నారు. జనం తాకిడి ఎక్కువవడంతో ఎడ్లు బెదిరిపోయి పరుగందుకున్నాయి. ఈ క్రమంలో ఒక ఎద్దు ఉత్తమ్ కుమార్ వైపు దూసుకొచ్చింది. ఎద్దును తప్పించుకునేందుకు పరుగు తీసిన ఉత్తమ్ కుమార్ స్వల్ప గాయాలపాలైనట్లు సమాచారం. ఎడ్ల పందేలను తిలకించడానికి వచ్చిన పలువురు గ్రామస్తులు సైతం గాయపడినట్లు తెలుస్తోంది.

More From
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications