బుల్లెట్లతో శంషాబాద్ విమానాశ్రయంలో పట్టుబడిన ప్రయాణికుడు
హైదరాబాద్: హైదరాబాదులోని శంషాబాద్ విమానాశ్రయంలో ఓ వ్యక్తి వద్ద బుల్లెట్లు లభించడం సంచలనం రేపింది. హైదరాబాద్కు చెందిన జయరాం వైజాగ్ వెళ్లేందుకు మంగళవారం ఎయిర్పోర్టుకు వచ్చాడు.
ఆయన వెంట తెచ్చిన బ్యాగులో ఎనిమిది బుల్లెట్లు ఉన్నట్లు భద్రతాధికారులు తనిఖీలో గుర్తించారు. సీఐఎస్ఎఫ్ భద్రతా జవాన్లు వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని ఆర్జీఐఏ పోలీసులకు అప్పగించారు. ఎయిర్పోర్టు భద్రతా నియమావళి మేరకు అలాంటి వస్తువులు తేవడం నిషేధం.

బుల్లెట్లు తన మిత్రుడు శ్రీనివాస్వని జయరాం చెప్పాడు. శ్రీనివాస్ను పిలిచి పోలీసులు విచారించగా వాటికి సంబంధించి అధికారిక పత్రాలు లేవని తేలింది. దీంతో ఇద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు.
More From
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications