వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చినజీయర్ స్వామికి మాతృవియోగం: ఆశ్రమంలో అంత్యక్రియలు..

|
Google Oneindia TeluguNews

త్రిదండి చిన‌జీయ‌ర్ స్వామికి మాతృవియోగం కలిగింది. ఆయన త‌ల్లి అలివేలు మంగ తాయారు (85) చనిపోయారు. గత కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు. వయసు ఎక్కువ కావడంతో కోలుకోలేకపోయారు. గ‌త‌ రాత్రి 10 గంట‌ల స‌మ‌యంలో మృతి చెందారు. మాతృమూర్తి మరణంతో త్రిదండి చినజీయర్ స్వామి విషాదంలో మునిగిపోయారు.

Chinna Jeeyar Swamy mother passed away..

Recommended Video

Antarvedi Temple Chariot CBI Probe హిందూధర్మ పరిరక్షణ కోసం పారదర్శకంగా ప్రభుత్వం...!! || Onendaa

హైద‌రాబాద్ శివారులో గల శంషాబాద్ ముచ్చింత‌ల్‌ చిన‌జీయ‌ర్ ఆశ్ర‌మం స‌మీపంలో ఇవాళ మ‌ధ్యాహ్నం 2 గంటలకు అంత్య‌క్రియ‌లు చేస్తామని కుటుంబ స‌భ్యులు తెలిపారు. తల్లి మంగతాయారు అంటే చినజీయర్ స్వామి ఎంతో ప్రేమాభిమానాలు కలిగి ఉండేవారు. ఆమె పరమపదించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మంగ తాయారు మృతిపై పలువురు సంతాపం తెలిపారు.

English summary
Chinna Jeeyar Swamy mother alivelu mangatayaru passed away. she is unwell last some days
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X