విక్రమ్ గౌడ్కు పోలీస్ కస్టడీ, విచారణకు సహకరించలేదు!
విక్రమ్ గౌడ్ను విచారించేందుకు నాంపల్లి కోర్టు పోలీసులకు అనుమతి ఇచ్చింది. విక్రమ్ గౌడ్ను పోలీసులు తమ కస్టడీకి తీసుకొని విచారించేందుకు కోర్టు ఓకే చెప్పింది.
హైదరాబాద్: విక్రమ్ గౌడ్ను విచారించేందుకు నాంపల్లి కోర్టు పోలీసులకు అనుమతి ఇచ్చింది. విక్రమ్ గౌడ్ను పోలీసులు తమ కస్టడీకి తీసుకొని విచారించేందుకు కోర్టు ఓకే చెప్పింది.
అతనితో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో ముగ్గురు రయీస్, నందకుమార్, అహ్మద్ ఖాన్లకు మూడు రోజుల కస్టడీకి కోర్టు మంగళవారం అనుమతిచ్చింది.

గత నెల 28న జూబ్లీహిల్స్లో ఉన్న మాజీ మంత్రి ముఖేశ్ గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్ ఇంట్లో కాల్పుల ఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
విచారణలో పోలీసులకు సహకరించని విక్రమ్
కాల్పుల కేసులో విక్రమ్ గౌడ్ పోలీస్ కస్టడీ బుధవారం సాయంత్రం ముగిసింది. ఆయన విచారణలో సహకరించలేదని తెలుస్తోంది.
More From
-
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
SRH vs RR: ట్రాక్ రికార్డ్ వర్సెస్ ఫామ్-ఆ ఒక్కడే గేమ్ ఛేంజర్ ..! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి ఉన్నవారి మే నెల జాతక ఫలం -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం












Click it and Unblock the Notifications