ఆఫ్రికా స్త్రీ హత్య: కస్టడీకి రూపేష్, సానియాకు డీఎన్ఏ పరీక్షలు
హైదరాబాద్: భార్య సింథియాను హత్య చేసిన రూపేష్ను పోలీసులు మూడు రోజుల కస్టడీకి తీసుకోనున్నారు. రూపేష్ను తమ కస్టడీకి అప్పగించాలన్న పోలీసుల విజ్ఞప్తిని రాజేంద్రనగర్ న్యాయస్థానం అంగీకరించింది. కస్టడీలో రూపేష్ నుంచి సింథియా హత్యకు సంబంధించిన మరిన్ని వివరాలను పోలీసులు రాబట్టనున్నారు.
మరోవైపు, సింథియా - రూపేష్ల కూతురు సానియాకు డీఎన్ఐ పరీక్షలు నిర్వహించేందుకు న్యాయస్థానం అనుమతి తెలిపింది. సానియాకు పరీక్షలు నిర్వహించిన అనంతరం ఈ నెల 15వ తేదీన ఆమెను తిరిగి న్యాయస్థానంలో హాజరుపరచాలని ఆదేశించింది.

కాగా, తల్లి సింథియాను తన తండ్రి రూపేష్ హత్య చేయడంతో వారి కూతురు సానియా ఎవరికి చెందాలనే విషయంపై రాజేంద్రనగర్ కోర్టు విచారణ జరుపుతోంది. ఆఫ్రికాలోని కాంగోకు చెందిన సింథియాను భర్త రూపేష్ అత్యంత కిరాతకంగా హత్య చేసి ముక్కలుగా నరికి తగులబెట్టిన విషయం తెలిసిందే.
More From
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications