ప్రధాని మోడీ పర్యటనకు భారీ భద్రతా ఏర్పాట్లు: పోలీస్ కమిషనర్
ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 28వ తేదీన హైదరాబాదులో పర్యటించనున్న నేపథ్యంలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ శ్రీనివాస రావు ఆదివారం తెలిపారు.
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 28వ తేదీన హైదరాబాదులో పర్యటించనున్న నేపథ్యంలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ శ్రీనివాస రావు ఆదివారం తెలిపారు.
28వ తేదీ మధ్యాహ్నం గం.1.10 నిమిషాలకు ప్రధాని మోడీ బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారని తెలిపారు. 1.10-1.25 గంటల మధ్య బీజేపీ కార్యకర్తలకు అభివాదం చేసి తర్వాత హెలికాప్టర్లో మియాపూర్ చేరుకుంటారన్నారు.

మెట్రో రైలును ప్రారంభించిన అనంతరం గ్లోబల్ సదస్సును ప్రారంభిస్తారని తెలిపారు. అదేరోజు సాయంత్రం ఫలక్నుమా ప్యాలెస్లో జరిగే ప్రత్యేక విందులో పాల్గొంటారన్నారు.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications