దిగ్విజయ్కు అధిష్టానం షాక్: తెలంగాణ ఇంచార్జిగా కుంతియా
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పదవి నుంచి దిగ్విజయ్ సింగ్ను తొలగించారు.ఆయన స్థానంలో ఇంచార్జిగా కుంతియాకు బాధ్యతలు అప్పగించారు. సతీష్ను ఏఐసీసీ కార్యదర్శిగా నియమించారు.
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పదవి నుంచి దిగ్విజయ్ సింగ్ను తొలగించారు. ఆయన స్థానంలో ఇంచార్జిగా కుంతియాకు బాధ్యతలు అప్పగించారు. సతీష్ను ఏఐసీసీ కార్యదర్శిగా నియమించారు.
ఇటీవల ఆయన కొన్నిసార్లు తెలంగాణ ప్రభుత్వంపై ఘాటైన విమర్శలు చేశారు. సోషల్ మీడియాలో ఈ మేరకు విమర్శలు గుప్పించారు.

తెలంగాణ పోలీసులపై, డ్రగ్స్ వ్యవహారంపై దిగ్విజయ్ చేసిన వ్యాఖ్యలు విమర్శలకు తావిచ్చాయి.
తెలంగాణ పోలీసులు నకిలీ సోషల్ మీడియా అకౌంట్లతో ముస్లిం యువకులను ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థల్లో చేరేందుకు ప్రోత్సహిస్తున్నారంటూ దిగ్విజయ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత డ్రగ్ కేసుపై ట్వీట్ చేస్తూ తెరాస నేతల హస్తం ఉందని ఆరోపించారు.
More From
-
‘ఆ తప్పు వల్లే ప్రెగ్నెన్సీ.. తప్పక పెళ్లి చేసుకున్నా’ -
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
మహేశ్కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో అల్లు అర్జున్ కుమార్తె..! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు












Click it and Unblock the Notifications