అప్పుడు రాలేదుగా, ఇప్పుడు మా ఊరికి రావొద్దు: రసమయికి షాకిచ్చిన యువకులు
సిరిసిల్ల: ఇటీవల తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులకు పలుచోట్ల చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. ఈ జాబితాలో తాజా మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ చేరారు. ఆయనను పలువురు గ్రామస్తులు సిరిసిల్ల నియోజకవర్గంలో అడ్డుకున్నారు.
ముస్కాన్పేటలో బతుకమ్మ వేడుకల ఏర్పాట్లను పరిశీలించేందుకు ఆయన వచ్చారు. రసమయిని పలువురు యువకులు అడ్డుకున్నారు. ఇటీవల అంబేడ్కర్, జ్యోతిరావు పూలే విగ్రహాల ఆవిష్కరణకు యువకులు పిలిచినా రసమయి వెళ్లలేదని తెలుస్తోంది.

దీంతో ఆ యువకులు విగ్రహాల ఆవిష్కరణకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. మీలాంటి వారు మా ఊరికి రావొద్దని ఆందోళన చేశారు. రసమయి బాలకిషన్ గో బ్యాక్ అని నినాదాలు చేశారు.
More From
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications