'సినీ స్టార్స్ను గంటల కొద్దీ విచారిస్తున్నారు సరే, వారి మాటేమిటి'
సంలచలనం సృష్టిస్తోన్న డ్రగ్స్ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం చిన్న చేపల్ని పట్టుకొని తిమింగలాల్ని వదిలేస్తోందని తెలంగాణ టిడిపి నేత రేవంత్ రెడ్డి ఆరోపించారు.
హైదరాబాద్: సంలచలనం సృష్టిస్తోన్న డ్రగ్స్ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం చిన్న చేపల్ని పట్టుకొని తిమింగలాల్ని వదిలేస్తోందని తెలంగాణ టిడిపి నేత రేవంత్ రెడ్డి ఆరోపించారు.
చదవండి: చార్మీ సహా అందరికీ అకున్ గట్టి జవాబు, అందుకే సినీ స్టార్స్ పేర్లు!
దేశ, విదేశాల నుంచి డ్రగ్స్ను తెస్తున్న వారిని పట్టుకొనే సమర్థత రాష్ట్ర ఎక్సైజ్ శాఖకు లేదని అభిప్రాయపడ్డారు. సినీ తారలను గంటల కొద్దీ విచారిస్తున్న అధికారులు పెద్దల పేర్లు బయటకు వచ్చినప్పటికీ వారికి నోటీసులు ఇస్తున్న దాఖలాల్లేవన్నారు.

ఈ అంశంలో పటిష్ఠ చర్యలు తీసుకొనేందుకు కేంద్ర ప్రభుత్వ పరిధిలోని శాఖల సహకారం తీసుకోవాలన్నారు. సిబిఐకి అప్పగించాలన్నారు.
చదవండి: డ్రగ్ రాకెట్పై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు, కేసీఆర్కు ఝలక్
రాష్ట్ర ప్రభుత్వంలోని ప్రముఖుల బంధువుల పబ్లపై దాడులు చేయడం లేదన్నారు. ఈ వ్యవహారంపై గవర్నర్తో పాటు కేంద్రానికి ఫిర్యాదు చేయనున్నట్టు చెప్పారు.
-
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం












Click it and Unblock the Notifications