3 గంటల్లో ముగిసిన నందు విచారణ: వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు అలాగే
డ్రగ్ కేసులో నటుడు నందు అలియాస్ ఆనంద్ కృష్ణను సిట్ అధికారులు మూడు గంటల పాటు ప్రశ్నించారు. కేసులో భాగంగా 12వ రోజు మంగళవారం నందు ఎక్సైజ్ కార్యాలయానికి వచ్చారు.
హైదరాబాద్: డ్రగ్ కేసులో నటుడు నందు అలియాస్ ఆనంద్ కృష్ణను సిట్ అధికారులు మూడు గంటల పాటు ప్రశ్నించారు. కేసులో భాగంగా 12వ రోజు మంగళవారం నందు ఎక్సైజ్ కార్యాలయానికి వచ్చారు.
కెల్విన్, జిషాన్లతో పరిచయం గురించి పోలీసులు నందును ప్రశ్నించారని తెలుస్తోంది. నందు ఎంత ఫ్రీగా విచారణకు హాజరయ్యాడో, వెళ్లేటప్పుడు అలాగే ఉన్నారు.

తనకు ఎలాంటి దురలవాట్లు లేవని నందు చెప్పారు. ఇదే విషయాన్ని సిట్ ఎదుట చెప్పారని తెలుస్తోంది. సిట్ విచారించిన సినీ ప్రముఖుల్లో అతి తక్కువ సమయం ప్రశ్నించింది నందునే.
More From
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications