జగన్, విజయసాయిరెడ్డిలకు మరో షాక్: పెన్నా సిమెంట్స్ ఛార్జీషీటులో సమన్లు
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి శుక్రవారం మరో షాక్ తగిలింది. పెన్నా సిమెంట్స్ ఛార్జీషీటును ఈడీ కోర్టు విచారణకు స్వీకరించింది.
చదవండి: జగన్ కంపెనీల్లోకి రూ.70 కోట్లు: ఇందూ కేసు.. జగన్-విజయసాయిలకు సీబీఐ షాక్
ఈ అంశంపై మార్చి 16న విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సమన్లు జారీ చేసింది. మనీలాండరింగ్ జరిగిందంటూ సీబీఐ దాఖలు చేసిన ఛార్జీషీటులో నిందితులుగా విజయ సాయిరెడ్డి, పెన్నా గ్రూప్ అధినేత ప్రతాప్ రెడ్డికి కూడా సమన్లు ఇచ్చింది.

దీనికి సంబంధించి వేరే కేసులు కూడా అదే రోజు విచారణకు వస్తుండంతో విచారణకు రావాలని ముగ్గురికీ సమన్లు ఇచ్చింది. ఇందూ టెక్ విషయంలోను ఇప్పటికే నోటీసులు జారీ అయ్యాయి.
More From
-
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..!












Click it and Unblock the Notifications