వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Eetala Rajender: కేసీఆ‍ర్‍కు తెలంగాణతో ఉన్న బంధం తెగిపోయింది..

|
Google Oneindia TeluguNews

ఉద్యమ పార్టీని కతం పట్టించి, ఉద్యమకారులను మరిచిపోయేటట్టు చేసి కేసీఆర్ ముద్ర ఉండే పార్టీని స్థాపించారని మాజీ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ స్థాపనతోనే తెలంగాణాకి కేసీఆర్ కు ఉన్న బంధం పూర్తిగా తెగిపోయిందని చెప్పారు. తెలంగాణ ప్రజానీకానికి టీఆర్ఎస్ పార్టీకి ఉండే బంధం ముగిసిపోయిందన్నారు.

మద్యం, డబ్బు
జాతీయ పార్టీ ప్రకటనతో తెలంగాణఉద్యమకారులకు, తెలంగాణ చైతన్యానికి కేసీఆర్ కు ఉన్న బంధం తెగిపోయిందని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన తర్వాత కేసీఆర్ మద్యం, డబ్బు నమ్ముకుంటారని చెప్పారు. అక్రమంగా సంపాదించుకున్న డబ్బుతో దేశంలో రాజకీయం చెలామణి చేయాలని కల పగటికలకంటున్నారని ఆరోపించారు.

 Eetala Rajender said that KCR has severed its ties with Telangana

దేశ రాజకీయాలు
తెలంగాణలో ఉన్న సమస్యలు పరిష్కరించలేనివాడు.. దేశ రాజకీయాలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. తెలంగాణలో ఏ పార్టీ ఉండాలో ప్రజలే తీర్పు చెబుతారని అన్నారు.

English summary
Eetala Rajender of KCR BRS party responded. He said that Telangana has lost its connection with KCR.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X