Eetala Rajender: రండి, బాధ్యతగా ఓటు వేయండి.. ఈటల పిలుపు..
ప్రతి ఒక్కరు బాధ్యతగా ఓటు వేయాలని మల్కాజిగిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ తెలిపారు. ఆయన పూడూర్ లో కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకోవడం పవిత్ర ఘట్టంగా అభివర్ణించారు. ఎన్నికల్లో నోట్లు, మద్యంతో ప్రలోభపెట్టడం మంచి కాదన్నారు. ఈటల రాజేందర్ గత అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్, గజ్వేల్ నుంచి పోటీ చేశారు. అయితే రెండు స్థానాల్లో కూడా ఆయన ఓటమి పాలయ్యారు.
హుజూరాబాద్ లో పాడి కౌశిక్ రెడ్డి విజయం సాధించగా.. గజ్వేల్ లో కేసీఆర్ గెలుపొందారు. దీంతో ఆయన లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఈటల స్ఠానికంగా కరీంనగర్ నియోజకవర్గానికి చెందినవారు. అయితే అక్కడ బండి సంజయ్ ఉండడంతో ఈటల రాజేందరు మల్కాజిగిరికి రావాల్సి వచ్చింది. ప్రచారంలో ఈటల కష్టపడ్డారు. ఆయన ఎంపీగా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీ 17 స్థానాల్లో పోటీ చేస్తోంది.

-
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..!












Click it and Unblock the Notifications