పండగలా: బడ్జెట్పై ఈటెల సతీమణి జమున ఏమన్నారంటే..?
హైదరాబాద్: గురువారం ఉదయం ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ప్రవేశపెట్టబోయే తెలంగాణ బడ్జెట్పై ఆయన సతీమణి స్పందించారు. ఓ మీడియా ఛానల్తో మాట్లాడుతూ.. ఈ బడ్జెట్లో బడుగు, బలహీన వర్గాలకు పెద్ద పీట వేశారని అన్నారు.
Recommended Video

సామాన్య ప్రజలు సంతోషపడే బడ్జెట్ అవుతుందని భావిస్తున్నట్లు ఆమె చెప్పారు.
'15రోజుల నుంచి అహర్నిశలు కష్టపడి బడ్జెట్ రూపొందించారు. మా ఇంట్లో అందరూ పనిచేస్తుండటంతో పండగ వాతావరణం నెలకొంది. కేసీఆర్ సర్కారు బడుగు బలహీన వర్గాలు, సామాన్యుల కోసం పనిచేస్తోంది' అని జమున తెలిపారు.

అంతేగాక, ఈ బడ్జెట్లో వ్యవసాయం, మహిళలు, సామాన్య ప్రజలకు పెద్ద పీట వేశారని జమున చెప్పారు. కాగా, అణగారిని వర్గాల సంక్షేమానికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని, ఈ బడ్జెట్ దేశానికి ఆదర్శమని మంత్రి ఈటెల తెలిపారు.
వ్యవసాయం, సంక్షేమం, విద్యా, ఆరోగ్యానికి ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపారు. రైతుల కోసం ఇన్స్యూరెన్స్ స్కీం ప్రవేశపెట్టబోతున్నామని మంత్రి ఈటెల చెప్పారు. కాగా, మంత్రి ఈటెల్ వరుసగా ఐదోసారి బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు.
-
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications