పోంగులేటీ సుధాకర్ రెడ్డి బీజేపిలో చేరిక !

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనీయర్ నేత మాజీ ,ఏఐసీసీ కార్యదర్శీ ,మాజీ ఎమ్మెల్సి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు . తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామ చేస్తున్నట్టు లేఖ ను పంపారు,కాగా సుధాకర్ రెడ్డి బిజేపి చేరనున్నారు.ఈ రోజు మధ్యహ్నాం ఢిల్లిలో ప్రధాని మోడి సమక్షంలో చేరనున్నట్టు సమాచారం. కాగా సుధాకర్ బిజేపిలో చేరేందుకు బీజేపీ నేతు రాంమాధవ్ చోరవ తో బీజేపి తీర్థం పుంచుకోనున్నారు.కాగా ఖమ్మం జిల్లాకు చెందిన పోంగులేటీ సుధీర్ఘకాలం పాటు , పార్టీ ఏఐసీసీ కార్యదర్శిగా, రెండు సార్లు ఎమ్మెల్సిగా తన బాధ్యతలు నిర్వహించారు.అయితే తాజగా మరో సారి ఎమ్మెల్సిగా పోటి చేయాలని భావించినప్పటికి పరిస్థతితులు సహకరించకపోవడంతో ఆయన ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.కాగా తన రాజీనామకు సంబంధించి కారణలను పార్టీకి పంపిన లేఖలో సుధాకర్ రెడ్డి పేర్కోన్నారు.
More From
-
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications