స్నాతకోత్సవం: పట్టాలతో విద్యార్థినుల సందడి(పిక్చర్స్)
హైదరాబాద్: ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్(ఐఎన్ఐఎఫ్డి) స్నాతకోత్సవం సందడిగా జరిగింది. ఐఎన్ఐఎఫ్డిలో ప్రత్యక కోర్సును పూర్తి చేసి ఉత్తీర్ణులైన విద్యార్థినీ, విద్యార్థులకు ఆ సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి ఐటిసి కాకతీయ హోటల్లో డిగ్రీ పట్టాలను ప్రదానం చేశారు.
ఈ కార్యక్రమానికి హాజరైన మిసెస్ ప్లానెట్-2014 మెహెక్ మూర్తి మాట్లాడుతూ.. కష్టపడే తత్త్వం, క్రమశిక్షణ ఉంటే లక్ష్యాన్ని సాధించడం ఎంతో సులభమని అన్నారు. ప్రతీ విద్యార్థి ఓ లక్ష్యంతో ముందుకెళ్లాలని సూచించారు.
ఉత్తర్ణులైన విద్యార్థులను అభినందించి, వారికి పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో సంస్థ సిఈఓ అనిల్ కోస్లా, ఫౌండర్ అండ్ కార్పొరేట్ డైరెక్టర్ నీతూ కొచ్చార్ పాల్గొన్నారు.

స్నాతకోత్సవం
ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్(ఐఎన్ఐఎఫ్డి) స్నాతకోత్సవం సందడిగా జరిగింది.

స్నాతకోత్సవం
ఐఎన్ఐఎఫ్డిలో ప్రత్యక కోర్సును పూర్తి చేసి ఉత్తీర్ణులైన విద్యార్థినీ, విద్యార్థులకు ఆ సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి ఐటిసి కాకతీయ హోటల్లో డిగ్రీ పట్టాలను ప్రదానం చేశారు.

స్నాతకోత్సవం
ఈ కార్యక్రమానికి హాజరైన మిసెస్ ప్లానెట్-2014 మెహెక్ మూర్తి మాట్లాడుతూ.. కష్టపడే తత్త్వం, క్రమశిక్షణ ఉంటే లక్ష్యాన్ని సాధించడం ఎంతో సులభమని అన్నారు.

స్నాతకోత్సవం
ప్రతీ విద్యార్థి ఓ లక్ష్యంతో ముందుకెళ్లాలని మెహెక్ మూర్తి సూచించారు.

స్నాతకోత్సవం
ఉత్తర్ణులైన విద్యార్థులను అభినందించి, వారికి పట్టాలను అందజేశారు.

స్నాతకోత్సవం
ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో సంస్థ సిఈఓ అనిల్ కోస్లా, ఫౌండర్ అండ్ కార్పొరేట్ డైరెక్టర్ నీతూ కొచ్చార్ పాల్గొన్నారు.

స్నాతకోత్సవం
ఫ్యాషన్, ఇంటీరియర్ డిజైనింగ్లో ఉత్తీర్ణులైన విద్యార్థినీ, విద్యార్థులకు ఆదివారం సాయంత్రం గ్రీన్ల్యాండ్స్లోని హోటల్ ఐటిసి గ్రాండ్ కాకతీయలో ఏర్పాటు చేసిన స్నాతకోత్సవంలో పట్టాలను ప్రదానం చేశారు.

స్నాతకోత్సవం
ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్(ఐఎన్ఐఎఫ్డి) స్నాతకోత్సవం సందడిగా జరిగింది.

స్నాతకోత్సవం
ఐఎన్ఐఎఫ్డిలో ప్రత్యక కోర్సును పూర్తి చేసి ఉత్తీర్ణులైన విద్యార్థినీ, విద్యార్థులకు ఆ సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి ఐటిసి కాకతీయ హోటల్లో డిగ్రీ పట్టాలను ప్రదానం చేశారు.

స్నాతకోత్సవం
ఈ కార్యక్రమానికి హాజరైన మిసెస్ ప్లానెట్-2014 మెహెక్ మూర్తి మాట్లాడుతూ.. కష్టపడే తత్త్వం, క్రమశిక్షణ ఉంటే లక్ష్యాన్ని సాధించడం ఎంతో సులభమని అన్నారు.

స్నాతకోత్సవం
ప్రతీ విద్యార్థి ఓ లక్ష్యంతో ముందుకెళ్లాలని మెహెక్ మూర్తి సూచించారు.
-
ఈ జిల్లాలకు వర్ష సూచన చేసిన ద్రోణి.. రైతన్నలూ అలెర్ట్! -
హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణపై భారీ శుభవార్త! -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
శృంగారంలో తేలియాడండి: హాలీడే ప్రకటించిన కాలేజ్ -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు












Click it and Unblock the Notifications