కత్రియా లో అగ్ని ప్రమాదం, ఆ సమయంలో యాభై మంది అక్కడే
నగరంలోని సోమాజీగూడలోని కత్రియా హోటల్ లో అగ్నిప్రమాదం చోటుచేసుకొంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం చోటుచేసుకోలేదు. నాలుగు ఫైరింజన్లు మంటలను అదుపులోకి తెచ్చాయి.
హైదరాబాద్ :హైద్రాబాద్ నగరంలోని కత్రియా హోటల్ లో మంగళవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. హోటల్ లోని నాలుగో అంతస్థులో ఒక్కసారిగా మంటలు చేలరేగాయి.ఈ మంటలను ఆర్పేందుకు నాలుగు ఫైరింజన్లు మంటలను ఆర్పివేాయి.
కత్రియా హోటల్ లో మంగళవారం నాడు ఉదయం సంభవించిన అగ్నిప్రమాదం హోటల్ లో బసచేసిన వారిని ఇబ్బందిపెట్టింది. హఠాత్తుగా హోటల్ లో మంటలు వ్యాపిండడంతో బస చేసిన వారు భయాందోళనలకు గురయ్యారు.

హోటల్ లో బస చేసిన వారిని సిబ్బంది వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నాలుగో అంతస్థులో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఈ మంటలు ఇతర అంతస్థులకు కూడ వ్యాపించాయి.
అయితే నాలుగు ఫైరింజన్లు మంటలకు అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. సార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం సంభవించినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ప్రమాదం జరిగిన సమయంలో నాలుగో అంతస్థులో సుమారు 50 మంది బస చేశారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications