విషాదం: కోట్‌పల్లి ప్రాజెక్టులో పడి ఒకే కుటుంబంలో నలుగురు మృతి

హైదరాబాద్: పండగరోజున విషాద ఘటన చోటు చేసుకుంది. వికారాబాద్ జిల్లా కోట్‌పల్లి ప్రాజెక్టులో పడి నలుగురు యువకులు మృతి చెందారు. పండగ రోజు కావడంతో సరదాగా గడిపేందుకు కోట్‌పల్లి ప్రాజెక్టు వద్దకు వెళ్లారు. ఒడ్డున ఈదుతూ ప్రమాదవశాత్తూ మునిగిపోయారు.

లోతు ఎక్కువగా ఉండటంతో ఊపిరిఆడక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. స్థానికులు గుర్తించి మృతదేహాలు వెలికి తీశారు. మృతులను పూడూరు మండలం మన్నెగూడకు చెందిన లోకేశ్, జగదీశ్, వెంకటేశ్, రాజేశ్‌లుగా గుర్తించారు.

four youth dead after sink in kotpally project, Vikarabad

పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందడంతో వారి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+