నయీమ్ డెడ్ బాడీ పక్కన మహిళ మృతదేహం! ఎవరిదై ఉంటుంది?
మహబూబ్ నగర్ : తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గ్యాంగ్ స్టర్ నయీమ్ హత్య ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పక్కా ప్లానింగ్ తో నేటి ఉదయం నయీమ్ ను పోలీసులు మట్టుబెట్టగా..! నయీమ్ హత్య జరిగిన స్థలానికి కొద్ది దూరంలోనే మరో మహిళ చనిపోయి ఉండడం అనేక అనుమానాలను రేకెత్తిస్తోంది.
ప్రస్తుతం.. ఆ మృతదేహం ఎవరిదా? అన్న కోణంలో నిజనిజాలను వెలికి తీసే పనిలో పడ్డారు పోలీసులు.
అయితే నయీమ్ ను పోలీసులు హతమార్చే క్రమంలో.. అతడితో పాటు తప్పించుకోవడానికి ప్రయత్నించిన మహిళదే ఈ మృతదేహం అయి ఉంటుందన్న అభిప్రాయాలు కూడా వెలువడుతున్నాయి.

ఇదిలా ఉంటే.. ఉగ్రవాదులతోను నయీమ్ కు ఏమైనా లింకులు ఊన్నాయా..? అన్న అనుమానాలు ప్రస్తుతం ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. ఉగ్ర కార్యకలాపాల నేపథ్యంలోనే.. నయీమ్ ఆదివారం రాత్రి షాద్ నగర్ చేరుకున్నాడన్న వాదనలు కూడా వినిపిస్తుండడం గమనార్హం.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications