జయ ఆరోగ్యంపై కర్నాటక సీఎం, అపోలోలో గవర్నర్ 10 ని.లే, వెంటే ఆసుపత్రి చైర్మన్
జయకు గుండెపోటు వచ్చిన విషయం తెలిసి ముంబై నుంచి హుటాహుటిన వచ్చిన ఇంచార్జ్ గవర్నర్ విద్యాసాగర రావు అపోలో ఆసుపత్రిలో కేవలం పది నిమిషాలు ఉన్నారు.
బెంగళూరు: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు గుండెపోటు వచ్చిన విషయం తెలిసి కలత చెందానని కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. జయలలితకు ఆదివారం సాయంత్రం గుండెపోటు రావడంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తోన్న విషయం తెలిసిందే.

పది నిమిషాలే ఉన్న ఇంచార్జ్ గవర్నర్
జయకు గుండెపోటు వచ్చిన విషయం తెలిసి ముంబై నుంచి హుటాహుటిన వచ్చిన ఇంచార్జ్ గవర్నర్ విద్యాసాగర రావు అపోలో ఆసుపత్రిలో కేవలం పది నిమిషాలు ఉన్నారు. ఆయన ఎవరిని కలిశారో తెలియరాలేదు. రాజ్ భవన్ నుంచి ఓ ప్రకటన వెలువడే అవకాశముంది. గవర్నర్తో పాటు అపోలో చైర్మన్ ప్రతాప్ రెడ్డి కూడా రాజ్ భవన్ వెళ్లారు. గవర్నర్ మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు.
కాగా, గత రెండు నెలలుగా అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె త్వరలో ఇంటికి చేరుకుంటారని భావిస్తున్న సమయంలో మళ్లి అనారోగ్యానికి గురికావడంతో అన్నాడీఎంకే నేతలు దిగ్భ్రాంతికి గురయ్యారు. జయలలిత అనారోగ్య పరిస్థితి తెలిసి మంత్రులు, కార్యకర్తలు, అభిమానులు ఆసుపత్రి వద్దకు భారీగా చేరుకున్నారు.
-
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!! -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..?












Click it and Unblock the Notifications