ఉద్యమకారుడు కావలి శివశంకర్ ఫ్యామిలీకి హరీశ్ భరోసా

హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసి, ఇటీవల గుండెపోటుతో మరణించిన ఉద్యమకారుడు కావలి శివశంకర్ కుటుంబానికి మార్కెటింగ్‌శాఖ మంత్రి హరీశ్‌రావు బాసటగా నిలిచారు.

శివశంకర్ భార్య పార్వతమ్మకు మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో అటెండర్ ఉద్యోగం కల్పించారు. ఈ సందర్భంగా పార్వతమ్మ.. మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

harsh rao gives appointment letter to kavali shiva shankar wife

ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన శివశంకర్ మార్చి 18న గుండెపోటుతో మరణించారు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ నేపథ్యంలో శంకర్ కుటుంబాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తరపున బుధవారం హైదరాబాద్‌లో పార్వతమ్మకు నియామకపత్రం అందజేశారు హరీశ్ రావు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+