ఓటుకు నోటు ట్విస్ట్: మత్తయ్య పిటిషన్.. స్టీఫెన్ సన్పై హైకోర్టు ఆగ్రహం
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో మరో ట్విస్ట్. ఈ కేసులో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ పైన హైకోర్టు బుదవారం నాడు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉన్న మత్తయ్య క్వాష్ పిటిషన్ పైన హైకోర్టు జడ్జి శివశంకర్ విచారించవద్దని స్టీఫెన్ సన్ పిటిషన్ దాఖలు చేశారు.
ఏ4 నిందితుడిగా ఉన్న న్యాయమూర్తి తప్పుకోవాలని, కేసును మరో బంచ్కు బదలీ చేయాలని ఆయన గతంలో వేసిన తన పిటిషన్లో పేర్కొన్నారు.

ఆ పిటిషన్ను తిరస్కరించిన న్యాయమూర్తి దానిని తీవ్రంగా పరిగణిస్తూ స్టీఫెన్ సన్ పైన కోర్టు ధిక్కార అభియోగంగా పరిగణిస్తూ ఆయనపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. స్టీఫెన్ సన్ అభ్యంతరాలను తోసిపుచ్చుతూ మత్తయ్య క్వాష్ పిటిషన్ పైన విచారణ చేపట్టింది.
అప్పట్లో స్టీఫెన్ సన్ పైన కేసు నమోదు చేశారు. దీనిపై బుధవారం నాడు విచారణకు వచ్చింది. స్టీఫెన్ సన్ కోర్టుకు హాజరుకాకపోవడంపై హైకోర్టు అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేసింది. వచ్చే నెల (సెప్టెంబర్) 30వ తేదీన వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని జడ్జి ఆదేశాలు జారీ చేశారు. బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
-
ఇది ఫేక్, ఫేకర్, ఫేకెస్ట్ ప్రభుత్వం.. రివిజన్, ఫ్యాబ్రికేటెడ్ బడ్జెట్: కవిత ధ్వజం -
అవార్డుల గురించి చంద్రబాబుకు పాఠాలు చెప్పిన చిరంజీవి... విన్నారా? -
కుటుంబ సమేతంగా తిరుమలకు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. -
తెలుగు ప్రజలకు సీఎం చంద్రబాబు, రేవంత్రెడ్డి "ఉగాది" స్పెషల్ విషెస్ !!! -
కనిపించిన నెలవంక.. దేశవ్యాప్తంగా "రంజాన్" వేడుకలకు వేళాయే !! -
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!!












Click it and Unblock the Notifications