ఓటింగ్ శాతం ఎందుకు పెరిగింది, ? కిషన్ రెడ్డి
సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం, ఓటింగ్ శాతంలో తేడాలపై బీజేపీ అభ్యర్థి ఎన్నికల రిటర్నింగ్ అధికారిని కలిశారు. ఈసీ ప్రకటించిన తేడాలపై ఆయన ఆర్వోను కలిసి వివరాలు తెలుసుకున్నారు.కొద్ది సమయంలోనే ప్రకటించిన ఓటింగ్ శాతంలో తేడాలు వచ్చాయని ఎన్నికల అధికారిని ప్రశ్నించారు

జంటనగరాల్లో ఓటు వేసేందుకు ఓటువేసేందుకు ముందుకు రాని పరిస్థితి తెలిసిందే ఈనేపథ్యంలోనే నిన్న జరిగిన పోలింగ్ జంటనగరాల పార్లమెంట్ పరిధిలో రాష్ట్రంలో అతి తక్కువగా పోలింగ్ శాతం నమోదైంది.ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం 5 గంటల తర్వాత ఒటింగ్ ముగిసిన సమయానికి ఈసి ప్రకటించిన లెక్కల ప్రకారం 39.49 శాతం నమోదైనట్టు తెలిపింది. అయితే మరి కోద్ది గంటల తర్వాత అది 46 శాతంగా నమోదైనట్టు మరో ప్రకటన జారీ చేసింది.దీంతో కొద్ది గంటల్లోనే ఇంత పెద్ద ఎత్తున ఓటింగ్ జరుగుందని భావించిన సికింద్రాబాద్ అభ్యర్థి కిషన్ రెడ్డి నేడు సంబంధిత ఎన్నికల అధికారిని కలిశారు. రెండు మూడు గంటల్లోనే ఓటింగ్ పెరుగుదల శాతం ఎలా పెరిగిందని ప్రశ్నించారు.దీంతో ఓటింగ్ ముగిసిన వెంటనే తమ బూత్ లెవల్ ఎన్నికల అధికారులు అందించిన సమాచారం మేరకు ప్రకటించామని , ఓట్లు పూర్తయిన తర్వాత అన్ని వివరాలు తెప్పించుకున్న నేపథ్యంలో ఓటింగ్ శాతం పెరిగిందని ఆర్వో తెలిపినట్టు ఆయన ప్రకటించారు.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్












Click it and Unblock the Notifications