హైదరాబాద్ పేలుళ్ల కేసు: దుబాయ్ నుంచి సిటీకి ఉగ్రవాది అజీజ్
హైదరాబాద్: ఉగ్రవాది అజీజ్ను హైదరాబాద్ తీసుకు రావడానికి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాట్లు చేసుకుంది. దుబాయ్లో పట్టుబడిన అజీజ్ను మంగళవారం సాయంత్రంలోగా లక్నోకు తరలించే అవకాశం ఉంది. లక్నో నుంచి హైదరాబాద్ సిట్ నగరానికి తీసుకువస్తుంది.
సికింద్రాబాదులోని గణేష్ ఆలయం పేలుళ్ల కుట్ర కేసులో అజీజ్ను ప్రధాన సూత్రధారిగా భావిస్తున్నారు. ఇండియన్ ముజాహిదీన్, సిమిలతో కలిసి అతను పలు పేలుళ్లకు కుట్ర చేసినట్లు సిట్ అధికారులు అనుమానిస్తున్నారు.

అజీజ్ ఎనిమిదేళ్లుగా దుబాయ్లో తలదాచుకున్నాడు. హైదరాబాదులోని వివిధ పేలుళ్లలో అతను కీలక పాత్ర పోషించినట్లు సిట్ అధికారులు భావిస్తున్నారు.
More From
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications