వదినతోనే అక్రమ సంబంధం పెట్టుకున్నాడు.. చివరికి..!
ఏటూరు నాగారం : దారితప్పే మానవ సంబంధాలు చివరికి హత్యలతో అంతమవుతున్నాయి. తాజాగా వరంగల్ జిల్లా ఏటూరు నాగారం మండల పరిధిలోని ఆకులవారి గణపురంలో వివాహేతర సంబంధం కారణంగా ఓ దారుణ హత్య చోటు చేసుకుంది. తన కోడలితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడన్న కారణంతొ సమ్మయ్య అనే ఓ వ్యక్తి తనకు కొడుకు వరుసయ్యే యువకుడిని కిరాతకంగా చంపేశాడు.

వివరాల్లోకి వెళ్తే.. ఆకులవారి గణపురానికి చెందిన కేతిరి రమేశ్ (23) అనే యువుకుడు గత కొంతకాలంగా తన వదినతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. విషయం తెలిసిన ఆమె మామ కేతిరి సమ్మయ్య (55) రమేశ్ పై ఆగ్రహంతో రగిలిపోయాడు. ఎలాగైనా రమేశ్ ని హతం చేయాలనుకున్న సమ్మయ్య గ్రామంలోని చెరువు సమీపంలో రమేశ్ ని గొడ్డలితో నరికి హత్య చేశాడు.
హత్య తర్వాత స్థానిక పోలీస్ స్టేషన్ లో సమ్మయ్య లొంగిపోగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్యానంతరం మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు పోస్టుమార్టం రిపోర్టు కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications