దిల్సుఖ్ నగర్ పేలుళ్లు: 'ఇండియన్ బిన్ లాడెన్' ఖురేషీ అరెస్ట్
న్యూఢిల్లీ/హైదరాబాద్: 2013లో హైదరాబాద్ పేలుళ్లు, 2008లో గుజరాత్ పేలుళ్ల కేసు నిందితుడు ఖురేషీని ఢిల్లీ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు.
ఖురేషీ ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాది. సిమి కార్యకర్త కూడా. ఇతని కోసం జాతీయ దర్యాఫ్తు సంస్థ (ఎన్ఐఏ) చాలా కాలంగా వెతుకుతోంది. అతనిపై పెద్ద ఎత్తున రివార్డు కూడా ప్రకటించింది. ఇప్పుడు ఢిల్లీలో పోలీసులు అరెస్టు చేశారు.

ఖురేషీ బాంబులు తయారు చేయడంలో నిష్ణాతుడు. అతనిని సహచరాలు ఇండియన్ ఒసామా బిన్ లాడెన్గా పిలుచుకుంటారు. 2008 ముంబై పేలుళ్లలో కూడా ఇతని పాత్ర ఉన్నట్లుగా అనుమానాలు ఉన్నాయి.
More From
-
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ ఏజెన్సీల లైసెన్సులు రద్దు.. వారికి మంత్రి మాస్ వార్నింగ్! -
హైదరాబాద్ నుండి కామాఖ్య ఆలయానికి అతి తక్కువ ఖర్చుతోనే అమృత్ భారత్.. టికెట్ ధరలివే! -
సిలిండర్ మాయం.. మళ్లీ మొదలైన కట్టెల కాలం! -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!!












Click it and Unblock the Notifications