Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వివాహేతర సంబంధంతో మహిళ దారుణ హత్య.. కోర్టు సంచలన తీర్పు

మహిళను దారుణంగా హత్య చేసిన కేసులో మేడ్చల్ జిల్లా కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. 2011లో ఈ ఘటన జరగ్గా 14 ఏళ్ల తర్వాత తీర్పును వెల్లడించింది. మేడ్చల్- మల్కాజ్ గిరి జిల్లా మూడో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు దోషికి మరణశిక్ష విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి.. 2011 జులై 18న సనత్ నగర్ పీఎస్ పరిధిలోని మహిళను దారుణంగా హత్య చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడ్ని అరెస్ట్ చేశారు. సుదీర్ఘ విచారణ అనంతరం తాజాగా కోర్టు తీర్పును వెల్లడించింది.

ఇల్లీగల్ ఎఫైర్‍ కారణంతో మహిళ దారుణ హత్య కేసులో మేడ్చల్ జిల్లా కోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. దోషికి మరణశిక్ష విధించింది. మహిళను దారుణంగా హత్య చేసిన కేసులో 14 ఏళ్ల తర్వాత మేడ్చల్ జిల్లా కోర్టు ఈ సంచలన తీర్పును వెలువరించింది. ఈ ఘటన సనత్‌ నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని భరత్‌ నగర్‌ లో 2011 జులై 18న జరిగింది. కర్ణాటకకు చెందిన కరణ్ సింగ్ అనే వ్యక్తి.. సదరు మహిళను దారుణంగా హత్య చేశాడు. దీంతో పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. సుదీర్ఘ విచారణ అనంతరం కోర్టు మరణశిక్షతో పాటుగా రూ.10 వేలు జరిమానా విధించింది.

Justice After 14 Years Medchal Court Hangs Culprit in Brutal Extramarital Affair Murder

మరో ఘటనలో మేడ్చల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 2022 జూన్‌ లో నమోదైన పోక్సో కేసులో భాగంగా దోషికి 20 ఏండ్ల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి సంచలన తీర్పు ఇచ్చారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+