వివాహేతర సంబంధంతో మహిళ దారుణ హత్య.. కోర్టు సంచలన తీర్పు
మహిళను దారుణంగా హత్య చేసిన కేసులో మేడ్చల్ జిల్లా కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. 2011లో ఈ ఘటన జరగ్గా 14 ఏళ్ల తర్వాత తీర్పును వెల్లడించింది. మేడ్చల్- మల్కాజ్ గిరి జిల్లా మూడో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు దోషికి మరణశిక్ష విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి.. 2011 జులై 18న సనత్ నగర్ పీఎస్ పరిధిలోని మహిళను దారుణంగా హత్య చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడ్ని అరెస్ట్ చేశారు. సుదీర్ఘ విచారణ అనంతరం తాజాగా కోర్టు తీర్పును వెల్లడించింది.
ఇల్లీగల్ ఎఫైర్ కారణంతో మహిళ దారుణ హత్య కేసులో మేడ్చల్ జిల్లా కోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. దోషికి మరణశిక్ష విధించింది. మహిళను దారుణంగా హత్య చేసిన కేసులో 14 ఏళ్ల తర్వాత మేడ్చల్ జిల్లా కోర్టు ఈ సంచలన తీర్పును వెలువరించింది. ఈ ఘటన సనత్ నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని భరత్ నగర్ లో 2011 జులై 18న జరిగింది. కర్ణాటకకు చెందిన కరణ్ సింగ్ అనే వ్యక్తి.. సదరు మహిళను దారుణంగా హత్య చేశాడు. దీంతో పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. సుదీర్ఘ విచారణ అనంతరం కోర్టు మరణశిక్షతో పాటుగా రూ.10 వేలు జరిమానా విధించింది.

మరో ఘటనలో మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2022 జూన్ లో నమోదైన పోక్సో కేసులో భాగంగా దోషికి 20 ఏండ్ల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి సంచలన తీర్పు ఇచ్చారు.
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications