వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీతో కవిత సెల్ఫీ: వెంకయ్యనాయుడు వద్దకు ఏపీ-టి ఎంపీలు

టీఆర్ఎస్ ఎంపి క‌విత‌, మరికొందరు ఎమ్మెల్యేలు ప్ర‌ధాని నరేంద్ర మోడీని క‌లిశారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రంలో ప‌సుపు బోర్డు ఏర్పాటు చేయాల‌ని ప్ర‌ధానిని కవిత కోరారు.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: టీఆర్ఎస్ ఎంపి క‌విత‌, మరికొందరు ఎమ్మెల్యేలు ప్ర‌ధాని నరేంద్ర మోడీని క‌లిశారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రంలో ప‌సుపు బోర్డు ఏర్పాటు చేయాల‌ని ప్ర‌ధానిని కవిత కోరారు.

ప‌సుపు బోర్డు ఏర్పాటుపై ప‌లువురు ముఖ్య‌మంత్రులు రాసిన లేఖ‌లను ప్ర‌ధాని మోడీకి క‌విత అందించారు. ఆయనతో సెల్ఫీలు దిగారు. అనంతరం ఉప రాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్య నాయుడుతో భేటీ అయ్యారు.

Kavitha meets Narendra Modi seeking turmeric board at Centre

వెంకయ్యను కలిసిన తెలుగు రాష్ట్రాల ఎంపీలు

ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్య నాయుడుతో రెండు తెలుగు రాష్ట్రాల ఎంపీలు భేటీ అయ్యారు. టిడిపి, వైసిపి, టిఆర్ఎస్ ఎంపీలు ఢిల్లీలోని వెంకయ్య నివాసంలో ఆయనను కలిశారు. ఆయనకు అభినందనలు తెలిపారు.

English summary
Nizamabad MP and TRS leader K Kavitha, accompanied by all MLAs from district, called on the Prime Minister Narendra Modi and urged him to set up a separate turmeric board at the national level.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X