సింగరేణి కార్మికులకు శుభవార్త: సింగరేణి లాభాల్లో 27 శాతం బోనస్
హైదరాబాద్: సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పనుంది. సింగరేణి లాభాల్లో కార్మికులకు 27 శాతం బోనస్ ఇవ్వనున్నారు. బుధవారం నిజమాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో టీబీజీకేఎస్ నాయకులు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును కలిశారు.
బోనస్ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారికంగా ప్రకటించనున్నారు. ఇప్పుడు 27 శాతం బోనస్ ఇవ్వనున్నారు. గత ఏడాది కంటే ఇది రెండు శాతం అదనం.

ఈ మేరకు ఎంపీ కవిత ట్వీట్ చేశారు. సీఎం కేసీఆర్ను కలిసిన అనంతరం ఆమె సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించి స్పందించారు. సింగరేణి లాభాల్లో ఉద్యోగులకు 27 శాతం ప్రాఫిట్ ఇచ్చేందుకు కేసీఆర్ సంసిద్ధత వ్యక్తం చేశారని, ఇందుకు ఆయనకు థ్యాంక్స్ అని చెప్పారు. జై సింగరణే, జై తెలంగాణ అని పేర్కొన్నారు.
More From
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!












Click it and Unblock the Notifications