కేసీఆర్ కంటే కిరణ్ కుమార్ రెడ్డి బెట్టర్: దాసోజు శ్రవణ్ కుమార్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కంటే ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రులు కొణిజేటి రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిలు చాలా బెట్టర్ అని కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ కుమార్ బుధవారం అన్నారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కంటే ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రులు కొణిజేటి రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిలు చాలా బెట్టర్ అని కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ కుమార్ బుధవారం అన్నారు.
కేసీఆర్తో పోల్చితే వారు ఎంతో మేలు అనిపిస్తోందన్నారు. తెలంగాణలో ఉద్యోగాల నియామకాల విషయంలో కేసీఆర్ సర్కార్ చేస్తున్న జాప్యాన్ని నిరసిస్తూ జేఏసీ చైర్మన్ కోదండరాం తన ఇంటివద్ద ఒక్కరోజు దీక్ష చేప్టటిన విషయం ప్రస్తావించారు.

కోదండరామ్ ఏమైనా నక్సలైటా? ఆయన దీక్షకు ఎందుకు అనుమతివ్వడం లేదని శ్రవణ్ నిలదీశారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటే జేఏసీ రాజకీయంగా బలపడాలని, రాజకీయంగా కోదండరాం ఎదగాలన్నారు.
More From
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications