వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దావోస్ చేరుకున్న మంత్రి కేటీఆర్, ఎన్నారైల ఘన స్వాగతం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పెట్టుబడులే లక్ష్యంగా విదేశీ పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఆయన స్విట్జర్లాండ్ వెళ్లారు. ఆయనకు ఎన్నారైలు ఘన స్వాగతం పలికారు. ఆదివారం జ్యూరిచ్ నగరంలో పలు సమావేశాలకు కేటీఆర్ హాజరు కానున్నారు.

ఈ నెల 22వ తేదీ నుంచి 26వ తేదీ వరకు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో పలు కంపెనీల ప్రతినిధులతో కేటీఆర్ సమావేశం అవుతారు.

ఈ నెల 23 నుంచి 26 వరకు దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు ప్రధాని మోడీతో ప్రపంచంలోని వందకుపైగా దేశాల నుంచి అగ్రశ్రేణి కంపెనీ సీఈవోలు, నిర్వాహకులు, 2500 ప్రతినిధులు హాజరుకానున్నారు. ఈ సదస్సులో పాల్గొనే తెలంగాణ రాష్ట్ర బృందానికి మంత్రి కేటీఆర్ నాయకత్వం వహిస్తారు.

English summary
World Economic Forum Annual Summit is scheduled to happen at Davos in Switzerland from January 23rd to 26th. Around 3,000 foreign delegates will be attending this Summit. US President Donald Trump and Indian PM Narendra Modi are going to take part in it.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X