పారిశ్రామికవేత్తలకు కేటీఆర్ పిలుపు
హైదరాబాద్: కొత్తరాష్ట్రం తెలంగాణ అన్ని వర్గాల భాగస్వామ్యంతో అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీ రామారావు అన్నారు. తెలంగాణ అభివృద్ధిని మరింత వేగవంతం చేసేందుకు యువ పారిశ్రామికవేత్తలు ముందుకురావాలని పిలుపునిచ్చారు. భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) అనుబంధసంస్థ యంగ్ ఇండియన్స్ గురువారం హైదరాబాద్లో తెలంగాణ పరివర్తన క్రమం అనే అంశంపై ఒక సదస్సును నిర్వహించింది. ఈ సదస్సులో కేటీఆర్ కీలక ప్రసంగం చేశారు. కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ విభిన్న వర్గాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ముందుకు సాగుతుందని తెలిపారు.
More From
-
హైదరాబాద్కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
Kavitha: తెలంగాణలో కవితకు పెరుగుతున్న క్రేజ్..కేటీఆర్ను దాటేస్తోందా..? -
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
వారం రోజులు ఇక వర్షాలే, ఈ జిల్లాలకు వాతావరణ శాఖ తాజా అలర్ట్స్..!! -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!!












Click it and Unblock the Notifications