పారిశ్రామికవేత్తలకు కేటీఆర్ పిలుపు
హైదరాబాద్: కొత్తరాష్ట్రం తెలంగాణ అన్ని వర్గాల భాగస్వామ్యంతో అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీ రామారావు అన్నారు. తెలంగాణ అభివృద్ధిని మరింత వేగవంతం చేసేందుకు యువ పారిశ్రామికవేత్తలు ముందుకురావాలని పిలుపునిచ్చారు. భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) అనుబంధసంస్థ యంగ్ ఇండియన్స్ గురువారం హైదరాబాద్లో తెలంగాణ పరివర్తన క్రమం అనే అంశంపై ఒక సదస్సును నిర్వహించింది. ఈ సదస్సులో కేటీఆర్ కీలక ప్రసంగం చేశారు. కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ విభిన్న వర్గాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ముందుకు సాగుతుందని తెలిపారు.
More From
-
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత












Click it and Unblock the Notifications