మరో ప్రమాదం: ఇన్ఫోసిస్ ఉద్యోగినిని మింగిన ఔటర్
హైదరాబాద్: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదాల పరంపర కొనసాగుతూనే ఉన్నది. తాజాగా, శంషాబాద్ ఔటర్రింగ్రోడ్డుపై ఆగివున్న లారీని ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇన్ఫోసిస్ ఉద్యోగిని రజీయా సుల్తానా మృతిచెందింది. డ్రైవర్కు తీవ్రగాయాలైయ్యాయి.
క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కారు హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

అరకిలో బంగారం స్వాధీనం
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు మంగళవారంనాడు అరకిలో బంగారంను పట్టుకున్నారు. ప్రయాణికుల తనిఖీల్లో భాగంగా దుబాయ్ నుంచి నగరానికి వచ్చిన వ్యక్తుల నుంచి అధికారులు ఈ బంగారంను స్వాధీనం చేసుకున్నారు. నిందితులనుకేరళ రాష్ట్రానికి చెందినవారిగా గుర్తించారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలోని కన్నాల ఫ్లై ఓవర్ వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆగివున్న లారీని, మరో లారీని డీసీఎం వ్యాను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు మృతిచెందారు. డీసీఎం డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కు పోయాడు.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications