'కంచ ఐలయ్య అజ్ఞాని, మూర్ఖుడు, వదిలేద్దాం-జై శ్రీరామ్': ఇంటి ముందు పోస్టర్లు
సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు అనే పుస్తకంతో తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన కంచ ఐలయ్య ఇంటి వద్ద ఆదివారం పోస్టర్లు వెలిశాయి.
హైదరాబాద్: సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు అనే పుస్తకంతో తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన కంచ ఐలయ్య ఇంటి వద్ద ఆదివారం పోస్టర్లు వెలిశాయి.
ఈ పోస్టర్లలో జైశ్రీరామ్ అని రాశారు. హైదరాబాద్ తార్నాకలో ఉన్న కంచ ఐలయ్య ఇంటి ముందు గుర్తు తెలియని వ్యక్తులు ఈ పోస్టర్లను అతికించారు.

'అజ్ఞాని, మూర్ఖుడు అయిన రచయిత కంచ ఐలయ్యను క్షమిద్దాం. హిందూ ధర్మాన్ని రక్షిద్దాం. జై శ్రీరామ్' అంటూ పోస్టర్లలో రాసి ఉంది.
More From
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications