మాజీ మంత్రి శ్రీధర్ బాబుపై మంథని ఎంఏల్ఏ పుట్టమధు ఫిర్యాదు
హైదరాబాద్ :మాజీ మంత్రి శ్రీధర్ బాబు పై మంథని ఎంఏల్ఏ పుట్టమధు గురువారం నాడు డిజిపికి పిర్యాదు చేశారు. మాజీ నక్సలైట్, నయింతో శ్రీధర్ బాబుకు సంబందాలున్నాయనే విషయమై విచారణ జరిపించాలని ఆయన కోరారు.
మాజీ మంత్రి శ్రీధర్ బాబుకు మాజీ నక్సలైట్ నయింతో సంబందాలున్నాయని మంథని ఎంఏల్ఏ పుట్టమధు ఆరోపించారు.ఈ ఆరోపణలను మాజీ మంత్రి శ్రీధర్ బాబు ఖండించారు. ఒకరిపై మరోకరు ఆరోపణలు ప్రత్యారోపణలతో మంథని నియోజకవర్గంలో రాజకీయం ఒక్కసారిగా వేడేక్కింది.

పుట్ట మధు ఆరోపణలపై ాజీ మంత్రి శ్రీధర్ బాబు సవాల్ విసిరారు.అయితే నయింతో మాజీ మంత్రి శ్రీధర్ బాబుకు సంబందాలున్నాయనే అంశంపై విచారణ జరిపించాలని కోరుతూ గురువారంనాడు మధు డిజిపిని కలిసి వినతిపత్రం సమర్పించారు.
మాజీ నక్సలైట్ నయింతో సంబందాల అంశం రాజకీయనాయకులకు ముచ్చెమటలు పోయిస్తోంది.నయింతో సంబందాలపై రాజకీయనాయకులు ఒకరిపై మరోకరు ఆరోపణలు చేసుకొంటున్నారు.విచారణ జరిపించాలని పోలీసుఉన్నతాదికారులను కోరుతున్నారు.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications