తెలంగాణ తరఫున సానుభూతి: శ్రీదేవి మృతిపై తెలంగాణ మంత్రి తలసాని
హైదరాబాద్: నటి శ్రీదేవి లేని లోటు తీర్చలేనిదని తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదివారం అన్నారు. శ్రీదేవి దుబాయ్లోని ఓ హోటల్లో శనివారం అర్ధరాత్రి సమయంలో కన్నుమూసిన విషయం తెలిసిందే.
దీనిపై తలసాని స్పందించారు. శ్రీదేవిలోటు బాధాకరమని, వారి కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామని చెప్పారు.

శ్రీదేవి మరణ వార్త విని షాకయ్యానని, చాలా విచారంగా ఉందని, ఆమె అద్భుతమైన మహిళ అని, ఎప్పటికీ తన అభిమాన నటి అని, ఆమె కుటుంబానికి, శ్రేయోభిలాషులకు తట్టుకునే బలం ఇవ్వాలని దేవుడ్ని కోరుకుంటున్నానని, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని నటుడు మహేష్ బాబు అన్నారు.
More From
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications