ఓటుకు నోటు 'సప్లిమెంటరీ'తో తేలనుంది!: బాబును చేర్చాలంటే..?
హైదరాబాద్: ఓటుకు నోటు కేసును తెలంగాణ ఎసిబి ఇటీవల వేగవంతం చేసింది. త్వరలో సప్లిమెంటరీ ఛార్జీషీటును దాఖలు చేయనుంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, ఉదయ్ సిన్హాలను నిందితులుగా ఛార్జీషీట్ దాఖలు చేసింది.
మరికొన్ని పేర్లతో కొద్ది రోజుల్లో సప్లిమెంటరీ చార్జీషీటును దాఖలు చేయనుంది. సప్లిమెంటరీ ఛార్జీషీటు దాఖలు చేసినప్పుడు అందులో చంద్రబాబు పేరు ఉంటుందా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

తొలి ఛార్జీషీటులో ఎసిబి 22సార్లు చంద్రబాబు పేరును ప్రస్తావించింది. వివిధ సందర్భాలలో చంద్రబాబు పేరును ప్రస్తావించినప్పటికి.. నిందితులుగా కాదు. దీంతో, సప్లిమెంటరీ ఛార్జీషీటు పైన అందరి దృష్టి పడింది.
సప్లిమెంటరీ ఛార్జీషీటు దాఖలు చేస్తే చంద్రబాబు పేరును ఎలా ప్రస్తావిస్తారనే ఆసక్తి నెలకొంది. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పేరును ఓటుకు నోటు కేసులో నిందితుడిగా చేర్చాలంటే స్ట్రాంగ్ ఎవిడెన్స్ కావాలని అధికారులు చెప్పినట్లుగా తెలుస్తోంది.
-
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !!












Click it and Unblock the Notifications