ఓటుకు నోటు 'సప్లిమెంటరీ'తో తేలనుంది!: బాబును చేర్చాలంటే..?
హైదరాబాద్: ఓటుకు నోటు కేసును తెలంగాణ ఎసిబి ఇటీవల వేగవంతం చేసింది. త్వరలో సప్లిమెంటరీ ఛార్జీషీటును దాఖలు చేయనుంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, ఉదయ్ సిన్హాలను నిందితులుగా ఛార్జీషీట్ దాఖలు చేసింది.
మరికొన్ని పేర్లతో కొద్ది రోజుల్లో సప్లిమెంటరీ చార్జీషీటును దాఖలు చేయనుంది. సప్లిమెంటరీ ఛార్జీషీటు దాఖలు చేసినప్పుడు అందులో చంద్రబాబు పేరు ఉంటుందా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

తొలి ఛార్జీషీటులో ఎసిబి 22సార్లు చంద్రబాబు పేరును ప్రస్తావించింది. వివిధ సందర్భాలలో చంద్రబాబు పేరును ప్రస్తావించినప్పటికి.. నిందితులుగా కాదు. దీంతో, సప్లిమెంటరీ ఛార్జీషీటు పైన అందరి దృష్టి పడింది.
సప్లిమెంటరీ ఛార్జీషీటు దాఖలు చేస్తే చంద్రబాబు పేరును ఎలా ప్రస్తావిస్తారనే ఆసక్తి నెలకొంది. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పేరును ఓటుకు నోటు కేసులో నిందితుడిగా చేర్చాలంటే స్ట్రాంగ్ ఎవిడెన్స్ కావాలని అధికారులు చెప్పినట్లుగా తెలుస్తోంది.
-
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!!












Click it and Unblock the Notifications