మక్కామసీద్ మాజీ ఇమామ్ అబ్దుల్లా ఖురేషి కన్నుమూత
హైదరాబాద్: జామీయా నిజామీయా డిప్యూటీ వైస్ ఛాన్సలర్, మక్కా మసీద్ మాజీ ఇమామ్ హాఫీజ్ మౌలానా అబ్దుల్లా ఖురేషి అజ్హరీ(80) మంగళవారం కన్నుమూశారు.
కాగా, బుధవారం మధ్యాహ్నం ఒంటిగంటకు మక్కా మసీద్లో ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

సుమారు 25ఏళ్లపాటు ఆయన మక్కా మసీదు ఇమామ్, కతీబ్గా సేవలందించారు. ఆయన ప్రసంగాలకు చాలా మంది ప్రశంసలు లభించాయి. ఆయన అనేక మంది విద్యార్థులకు బోధనలు చేశారు.
More From
-
హార్డ్ రాక్ గుడ్ ప్రియులకు బ్యాడ్ న్యూస్: భారత్ కు గుడ్ బై -
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
మహేశ్కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..??












Click it and Unblock the Notifications