ఆమె తెలుసా అంటే జవాబు చెప్పని నామా: మౌనం వీడి ఇలా...
ఓ మహిళ తనపై పెట్టిన కేసుపై తెలుగుదేశం పార్టీ మాజీ పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వర రావు మౌనం వీడారు. సుంకర సుజాత అనే మహిళ ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తన జీవితం తెరిచిన పుస్తకమని ఆయ
అమరావతి: ఓ మహిళ తనపై పెట్టిన కేసుపై తెలుగుదేశం పార్టీ మాజీ పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వర రావు మౌనం వీడారు. సుంకర సుజాత అనే మహిళ ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తన జీవితం తెరిచిన పుస్తకమని ఆయన అన్నారు.
చదవండి: చిక్కుల్లో నామా: నగ్నచిత్రాలున్నాయని బెదిరిస్తున్నట్లు మహిళ ఆరోపణ
తెలంగాణ టిడిపి నేతలతో చంద్రబాబు సమావేశం ఏర్పాటు చేయడంతో ఆయన శనివారం ఇక్కడికి వచ్చిన విషయం తెలిసిందే. తన జీవితం తెరిచిన పుస్తకమని ఆయన చెప్పారు. తన గురించి అందరికీ తెలుసునని అన్నారు.

మీపై కేసు పెట్టిన సుజాతా రామకృష్ణన్ మీకు తెలుసా అని మీడియా ప్రతినిధులు అడిగితే సమాధానం చెప్పకుండా నామా వెళ్లిపోయారు. అంతకు ముందు ఆయన మీడియాతో మాట్లాడారు.
ఏం జరిగిందో తనకు తెలియదని, ఎవరో చెప్తే విన్నానని ఆయన అన్నారు. పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత స్పందిస్తానని, చట్టపరంగా ఎదుర్కుంటాని ఆయన అన్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications