ఆమె తెలుసా అంటే జవాబు చెప్పని నామా: మౌనం వీడి ఇలా...
ఓ మహిళ తనపై పెట్టిన కేసుపై తెలుగుదేశం పార్టీ మాజీ పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వర రావు మౌనం వీడారు. సుంకర సుజాత అనే మహిళ ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తన జీవితం తెరిచిన పుస్తకమని ఆయ
అమరావతి: ఓ మహిళ తనపై పెట్టిన కేసుపై తెలుగుదేశం పార్టీ మాజీ పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వర రావు మౌనం వీడారు. సుంకర సుజాత అనే మహిళ ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తన జీవితం తెరిచిన పుస్తకమని ఆయన అన్నారు.
చదవండి: చిక్కుల్లో నామా: నగ్నచిత్రాలున్నాయని బెదిరిస్తున్నట్లు మహిళ ఆరోపణ
తెలంగాణ టిడిపి నేతలతో చంద్రబాబు సమావేశం ఏర్పాటు చేయడంతో ఆయన శనివారం ఇక్కడికి వచ్చిన విషయం తెలిసిందే. తన జీవితం తెరిచిన పుస్తకమని ఆయన చెప్పారు. తన గురించి అందరికీ తెలుసునని అన్నారు.

మీపై కేసు పెట్టిన సుజాతా రామకృష్ణన్ మీకు తెలుసా అని మీడియా ప్రతినిధులు అడిగితే సమాధానం చెప్పకుండా నామా వెళ్లిపోయారు. అంతకు ముందు ఆయన మీడియాతో మాట్లాడారు.
ఏం జరిగిందో తనకు తెలియదని, ఎవరో చెప్తే విన్నానని ఆయన అన్నారు. పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత స్పందిస్తానని, చట్టపరంగా ఎదుర్కుంటాని ఆయన అన్నారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications