చర్చనీయాంశం: ఎంపీ కవితకు బుల్లెట్ ప్రూఫ్ కారు కేటాయింపు
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇంటింటి ప్రచారం చేయాలని టీఆర్ఎస్ నేతలకు, కార్యకర్తలకు ఆ పార్టీ ఎంపీ కవిత పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్లో శనివారం ఆమె మాట్లాడుతూ ప్రధాని మోడీ హైదరాబాద్కు ఏదో చేస్తాడని బీజేపీ నేతలు అబద్ధాలు ఆడుతున్నారని మండిపడ్డారు.
కాంగ్రెస్, బీజేపీ, టీడీపీని ప్రజలు పట్టించుకునే పరిస్థితిలో లేరన్నారు. ప్రభుత్వ పథకాల్లో ఎంతో మంది ఆంధ్రా వారు లబ్ధిపొందారని తెలిపారు. అభివృద్ధి విషయంలో ప్రతిపక్షాలు అనవసర విమర్శలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. గోదావరి నుంచి నీళ్లు తీసుకొచ్చి హైదరాబాద్ ప్రజల దాహార్తి తీర్చిన ఘనత సీఎం కేసీఆర్దేనన్నారు.

మరోవైపు నిజామాబాద్ ఎంపీ కవితకు తెలంగాణ ప్రభుత్వం బుల్లెట్ ప్రూఫ్ కారును కేటాయించింది. భద్రతా కారణాల రీత్యానే ఆమెకు బుల్లెట్ ప్రూఫ్ కారును సర్కారు కేటాయించిందని అధికారులు చెబుతున్నారు. మొత్తం మీద ఓ ఎంపీకి బుల్లెట్ ప్రూఫ్ కారు కేటాయించడం తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది.
-
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!!












Click it and Unblock the Notifications