పతంగుల బ్యాన్ అంటూ వదంతులు! పోలీస్ కమిషనర్ ఏం చెప్పారంటే?
హైదరాబాద్: భాగ్యనగరంలో సంక్రాంతి పర్వదినం సందర్భంగా గాలి పటాలు బ్యాన్ చేశారనే ప్రచారం జరిగిందని, అది తప్పుడు ప్రచారమని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ పేర్కొన్నారు. అలాంటి పుకార్లు నమ్మవద్దని చెప్పారు. గుర్తు తెలియని వ్యక్తులు తప్పుడు ప్రచారం చేశారన్నారు.
సంక్రాంతి అంటేనే గాలిపటాల పండుగ అన్నారు. అలాంటప్పుడు దానిని ఎలా బ్యాన్ చేస్తామని అన్నారు. కానీ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మతసంబంధమైన ప్రాంతాల్లోకి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. అలాగే, రోడ్ల పైన పతంగులు ఎగురవేయవద్దని సూచించారు.

రోడ్ల పైన పడిన పతంగులు తీసుకునే సమయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. బిల్డింగుల పైన కూడా పతంగులు ఎగురవేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. రెయిలింగ్ ఉండేలా చూసుకోవాలన్నారు. రోడ్ల పైన వచ్చే వాహనాలను చూసుకోవాలన్నారు.
More From
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications