నో డ్యామేజ్, పార్టీని వీడిన వాళ్లతో నష్టం లేదు : దిగ్విజయ్ సింగ్
హైదరాబాద్ : తెలంగాణలో పార్టీ ఉనికిని కాపాడుకోవడానికి అష్ట కష్టాలు పడుతున్న కాంగ్రెస్, పార్టీలో నష్ట నివారణ చర్యలు చేపట్టినట్టుగా కనపడుతోంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం గాంధీ భవన్ లో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం నిర్వహించింది కాంగ్రెస్. ఈ సమావేశంలో పార్టీ తెలంగాణ ఇంఛార్జీ దిగ్విజయ్ సింగ్ కూడా పాల్గొన్నారు.
సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన దిగ్విజయ్ సింగ్.. తెలంగాణలో పార్టీ ఫిరాయింపులపై స్పందించారు. ఎవరో కొందరు నేతలు పార్టీ నుంచి వెళ్లిపోయినంత మాత్రాన కాంగ్రెస్ కు జరిగే నష్టమేమి లేదన్నారు. కొత్త నాయకత్వం ద్వారా పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేస్తామని, ఇందుకోసం గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలు ఏర్పాటు చేస్తామని తెలిపారు.

కాంగ్రెస్ మాజీ ఎంపీ వివేక్ మాట్లాడుతూ.. పీసీసీ రెండు కమిటీల్లోను తనకు అవకాశం కల్పించారని, కానీ తాను మాత్రం సమన్వయ కమిటీ సభ్యుడిగానే కొనసాగుతానని చెప్పారు. అలాగే, పీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీకి తాను రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications