మతిలేని హింస: తెలుగువారిపై దాడిపై సత్య నాదెళ్ల
మన సమాజంలో ఇలాంటి మతిలేని హింసకు, మతవిద్వేషానికి తావులేదని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల అన్నారు.
వాషింగ్టన్: మన సమాజంలో ఇలాంటి మతిలేని హింసకు, మతవిద్వేషానికి తావులేదని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల అన్నారు. కాన్సాస్లో తెలుగు ఇంజినీర్లు శ్రీనివాస్ కూచిభొట్ల, అలోక్ మాదాసిలపై జరిగిన కాల్పుల ఘటనపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
There’s no place for senseless violence & bigotry in our society. My heart is with the victims & families of the horrific shooting in Kansas
— Satya Nadella (@satyanadella) February 25, 2017
ఈ ఘటనలో మృతి చెందిన శ్రీనివాస్ కుటుంబసభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారికి అండగా ఉంటానని ట్విటర్లో పేర్కొన్నారు. తెలుగువారిపై కాల్పులు జరిపిన ఘటనలో ఇండియన్ అమెరికన్ ఎంపీలు కూడా తీవ్రంగా స్పందించారు. దాడి ఘటనను ఖండించారు.

కాగా, వరుస దాడుల నేపథ్యంలో అమెరికాలోని ప్రవాసుల్లో ఆందోళన నెలకొంది. ఎప్పుడేం జరుగుతుందో అనే భయానికి గురవుతున్నారు. ప్రవాసులపై దాడులు జరుతుండటంతో మన దేశంలోన కుటుంబసభ్యులు కూడా ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడింది.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications