రీసెర్చీ సైంటిస్టులు: ఎన్ఆర్ఎస్సి రిక్రూట్మెంట్-2017
రీసెర్చి సైంటిస్టు పోస్టుల భర్తీకై నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
రీసెర్చి సైంటిస్టు పోస్టుల భర్తీ కోసం నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు మార్చి13,2017 లోగా దరఖాస్తు చేసుకోవాలి.
ప్రభుత్వం సంస్థ: నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్
పోస్టు పేరు: రీసెర్చీ సైంటిస్ట్
పోస్టింగ్: హైదరాబాద్(తెలంగాణ)
అడ్వర్టైజ్ మెంట్ నంబర్: ఎన్ఆర్ఎస్సి/ఆర్ఎంటీ/2/2017

రీసెర్చీ సైంటిస్ట్: 19పోస్టులు
విద్యార్హత: అభ్యర్థులు సీఎస్ఈ/ఈసీఈ/ఐటీ విభాగాల్లో బీఈ/బీటెక్ పూర్తి చేసి ఉండాలి. లేదా జియో-ఇన్ఫర్మేటిక్స్/జియోమేటిక్స్/రిమోటిక్స్ లో తత్సమాన కోర్సు పూర్తి చేసి ఉండాలి.
పే స్కేల్: రూ.15600/-గ్రేడ్ పే-రూ.5400/ఒక నెలకు
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు విధానం: నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ అధికారిక వెబ్ సైట్ నుంచి మార్చి13, 2017లోగా దరఖాస్తు చేసుకోవాలి.












Click it and Unblock the Notifications