రియాద్ జైలులో పాతబస్తీ యువకుడు.. సుష్మాస్వరాజ్ కు లేఖ రాసిన భార్య
హైదరాబాద్ : జీవన పోరాటంలో భాగంగా విదేశాలకు వెళ్లి అక్కడి చట్టాలకు బలయ్యాడు హైదరాబాద్ పాతబస్తీకి చెందిన సయ్యద్ ఆసిఫ్. 3 నెలలుగా రియాద్ లోని మలాద్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఈక్రమంలో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెంది చివరకు ఎంబీటీ లీడర్ అంజదుల్లా ఖాన్ ను సంప్రదించారు.

దీంతో ఆయన విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ కార్యాలయానికి పూర్తి వివరాలు పంపించారు. అక్కడి రాయబార కార్యాలయం అధికారులతో సంప్రదింపులు జరిపి సయ్యద్ ను స్వదేశానికి తిరిగి తెప్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సయ్యద్ కు భార్య, పిల్లలు ఉండటంతో వారి పోషణ భారంగా మారింది. దీంతో ఈ కేసు త్వరితగతిన పరిష్కరించాలని విన్నవించారు.
More From
-
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!











Click it and Unblock the Notifications