మాజీ ప్రధాని పీవి నరసింహరావు కుమారుడు కన్నుమూత
భారత మాజీ ప్రధాని పీవి నరసింహరావు కుమారుడు పీవి రాజేశ్వరరావు(60) సోమవారం కన్నుమూశారు.
హైదరాబాద్: భారత మాజీ ప్రధాని పీవి నరసింహరావు కుమారుడు పీవి రాజేశ్వరరావు(60) సోమవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

కాగా, తన ముగ్గురు కుమారుల్లో రెండో వాడైన పీవి రాజేశ్వరరావు వద్దే పీవి నరసింహరావు ఎక్కువ కాలం గడిపినట్టుగా చెబుతారు. పీవి నరసింహరావు రాజకీయాల నుంచి తప్పుకున్నాక.. తుది శ్వాస విడిచేవరకు హైదరాబాద్ లోని ఆదర్శనగర్ లో ఉన్న పీవి రాజేశ్వరరావు ఇంట్లోనే గడిపారు.
రాజేశ్వరరావు పూర్తి స్థాయి రాజకీయాల్లో రానప్పటికీ పీసీసీలో ఎగ్జిక్యూటివ్ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. ఆయన ఎక్కువ వ్యాపార నిర్వహణల మీదే దృష్టి పెట్టినట్టు చెబుతారు. పీవీ రాజేశ్వరరావు మృతిపట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు.
More From
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
ఇక అమెరికా చేతుల్లోకి హార్మూజ్ జలసంధి: ట్రంప్ సంచలనం -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
33 వేలతో సినిమా.. బాహుబలి రేంజ్ విజువల్స్.. ట్రైలర్ చూస్తే పిచ్చోళ్లవుతారు..!!












Click it and Unblock the Notifications