రేవంత్ రెడ్డికి చిప్పకూడే: పల్లా జోస్యం
తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డికి చిప్పకూడు తప్పదని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి హెచ్చరించారు. గురువారం టీఆర్ఎస్ శాసనసభా పక్షం కార్యాలయంలో ఆయన మాట్లాడారు. రైతు పోరుబాట సభలో రేవంత్రెడ్డి భాష అభ్యంతరకరంగా ఉందని , కేటీఆర్ గాలి గోటికి కూడా రేవంత్ రెడ్డి సరిపోరని విమర్శించారు. కమిషన్ల కోసం పాలమూరు ఎత్తిపోతలకు రేవంత్ అడ్డుపడుతున్నారని ఆరోపించారు. పేదలకు మెరుగైన విద్యా, వైద్యం, అందిస్తున్నది సీఎం కేసీఆర్ ఒక్కరేనని చెప్పారు.
More From
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications