మా సూచన వల్లే ఊరట: పెద్దనోట్ల రద్దుపై పల్లా
పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన సూచనల మేరకు దేశ ప్రజలందరికి ఊరట కలిగిందని, అసెంబ్లీ సమావేశాలపై సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్న తర్వాత కాంగ్రెస్ నేతలు డ్రామాలు ఆడుతున్నారని శాసనమండలి విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. సోమవారం ఆయన టీఆర్ఎస్ ఎల్పీలో విలేకరులతో మాట్లాడుతూ... శాసనసభలో ఆర్థిక ఇబ్బందులపై చర్చే జరగడంలేదని విపక్షాలు అనడాన్ని తప్పు పట్టారు. కాంగ్రెస్ నేతల తీరును ప్రజలు గమనిస్తున్నారన్నారు.
More From
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications