శాసనమండలి ఛీప్గా బాధ్యతలు చేపట్టిన పాతూరి
హైదరాబాద్: తెలంగాణ శాసనమండలి చీఫ్ విప్గా ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పాతూరి సుధాకర్ రెడ్డి మాట్లాడారు. మండలి సమావేశాలు నిష్పక్షపాతంగా, సజావుగా సాగేలా చూస్తానని తెలిపారు. అన్ని అంశాలపై సభలో అర్థవంతమైన చర్చ జరిగేలా కృషి చేస్తానని చెప్పారు. విప్గా బోడకుంటి వెంకటేశ్వర్లు బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ పాలనను కొనియాడారు. ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి తపన పడుతున్నారని, అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు మహేందర్ రెడ్డి, చందూలాల్ లతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.
More From
-
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్












Click it and Unblock the Notifications